గోవాలో ఇద్దరు రష్యా యువతుల మృతదేహాలు లభ్యం
- గోవాలో మృతదేహాల కలకలం
- విహారయాత్ర కోసం భారత్ వచ్చిన యువతులు
- లాక్ డౌన్ తో గోవాలోనే నిలిచిపోయిన వైనం
- మిస్టరీగా మారిన మృతి కేసు
ఇప్పుడు వారిద్దరూ శవాలై తేలారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న గోవా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా, మరణించిన వారిని ఎక్తెరినా టికోవా, అలెగ్జాండ్రా రిజావిగా గుర్తించారు. వారిద్దరూ తమ గదుల్లో విగతజీవులై పడి ఉండగా గుర్తించారు.