ఐపీఎల్ కోసం దుబాయ్ చేరుకున్న ధోనీ సేన
- భారత్ లో మధ్యలోనే ఆగిపోయిన ఐపీఎల్-14
- సెప్టెంబరు 19 నుంచి పార్ట్-2
- యూఏఈ వేదికగా మ్యాచ్ లు
- సన్నద్ధమవుతున్న చెన్నై సూపర్ కింగ్స్
ఐపీఎల్ మిగిలిన మ్యాచ్ లకు మరో నెల రోజుల సమయం ఉండడంతో ఇప్పటినుంచే సన్నద్ధమవ్వాలని చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం భావిస్తోంది. అందుకే, కాస్త ముందుగానే ఆటగాళ్లను తరలించింది. ఈ మేరకు చెన్నై ఫ్రాంచైజీ అంటూ ఓ వీడియోను పంచుకుంది.