భారత హాకీ జట్టు కెప్టెన్ కు ఎస్పీగా ప్రమోషన్
- టోక్యో ఒలింపిక్స్ లో భారత హాకీ జట్టుకు కాంస్యం
- జట్టును అద్భుతంగా నడిపించిన మన్ ప్రీత్
- 41 ఏళ్ల తర్వాత భారత్ కు పతకం
- పంజాబ్ పోలీసు విభాగంలో డీఎస్పీగా ఉన్న మన్ ప్రీత్
అయితే, టోక్యో ఒలింపిక్స్ లో భారత హాకీ జట్టును అద్భుత రీతిలో నడిపించి, 41 ఏళ్ల తర్వాత భారత్ కు పతకం అందించాడు. ఈ నేపథ్యంలో, మన్ ప్రీత్ కు ప్రమోషన్ ఇస్తున్నామని పంజాబ్ క్రీడల శాఖ మంత్రి రాణా గుర్మీత్ సింగ్ సోధీ వెల్లడించారు. మన్ ప్రీత్ ఇకపై పంజాబ్ పోలీసు విభాగంలో ఎస్పీ ర్యాంకు అధికారి అని తెలిపారు.