టోక్యో ఒలింపిక్స్ లో మహిళల డిస్కస్ త్రో ఫైనల్స్ లో భారత్ కు నిరాశ
- ఫైనల్లో విఫలమైన కమల్ ప్రీత్
- ఆరోస్థానంలో నిలిచిన భారత అథ్లెట్
- డిస్క్ ను 63.70 మీటర్లు విసిరిన వైనం
- స్వర్ణం చేజిక్కించుకున్న అమెరికా అథ్లెట్ వలేరీ
కాగా, టోక్యో ఒలింపిక్స్ డిస్కస్ త్రో స్వర్ణాన్ని అమెరికాకు చెందిన వలేరీ ఆల్మన్ ఎగరేసుకెళ్లింది. వలేరీ డిస్క్ ను 68.9 మీటర్లు విసిరి ప్రథమస్థానంలో నిలిచింది. జర్మనీకి చెందిన క్రిస్టీన్ పుడెంజ్ (66.86మీ) రజతం, క్యూబా అథ్లెట్ యాయిమీ పెరెజ్ (65.72) కాంస్యం సాధించారు.