49 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్ లో సెమీస్ చేరిన భారత పురుషుల హాకీ జట్టు
- టోక్యో ఒలింపిక్స్ లో సెమీస్ చేరిన భారత్
- నేడు బ్రిటన్ తో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్
- 3-1తో నెగ్గిన భారత హాకీ జట్టు
- సెమీస్ లో బెల్జియంతో ఢీ
మళ్లీ ఇన్నాళ్లకు టోక్యో ఒలింపిక్స్ లో పునర్ వైభవాన్ని గుర్తు చేస్తూ మేటి జట్లను మట్టి కరిపించి సెమీఫైనల్ చేరింది. సెమీఫైనల్లో భారత జట్టు బెల్జియంతో తలపడనుంది. 1980 ఒలింపిక్స్ లో భారత్ పసిడి నెగ్గినా, ఆ ఈవెంట్ లో సెమీఫైనల్ దశ లేదు.