టోక్యో ఒలింపిక్స్ అప్డేట్.. తొలి పోరులో నెగ్గిన పీవీ సింధు
- ఇజ్రాయెల్ క్రీడాకారిణి సేనియాపై వరుస గేముల్లో విజయం
- ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత్కు నిరాశ
- ఫైనల్కు అర్హత సాధించలేకపోయిన మనుబాకర్, యశస్విని
మరోవైపు, మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత్కు నిరాశ ఎదురైంది. మనుబాకర్, యశస్విని ఫైనల్కు అర్హత సాధించడంలో విఫలమయ్యారు. మనుబాకర్ 12వ స్థానం, యశస్విని 13వ స్థానంతో సరిపెట్టుకున్నారు.