జల వివాదంపై ఏపీ ఏ కోర్టుకు వెళ్లినా న్యాయం తెలంగాణ వైపే ఉంటుంది: కేటీఆర్
- కృష్ణా జలాలపై సుప్రీంకోర్టుకు వెళ్లిన ఏపీ సర్కారు
- స్పందించిన కేటీఆర్
- న్యాయపోరాటంలో గెలుపు తమదేనని ధీమా
- ఏపీ ప్రయత్నాలను అడ్డుకుంటామన్న పల్లా
టీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా కృష్ణా జలాల అంశంపై స్పందించారు. కృష్ణా నదీ ప్రాజెక్టులపై ఏపీ ప్రయత్నాలను అడ్డుకుని తీరుతామని అన్నారు. ఇష్టంవచ్చినట్టు ప్రాజెక్టులు కడుతుంటే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. గతంలో వైఎస్ నీళ్లు దొంగలించాడని, ఇప్పుడు జగన్ దొంగతనంగా ప్రాజెక్టులు కడుతున్నాడని పల్లా ఆరోపించారు.