కడప ఉక్కు పరిశ్రమకు నవంబరులో శంకుస్థాపన
- పరిశ్రమ ఏర్పాటుకు ముందుకొచ్చిన ఎస్సార్ గ్రూప్
- సంస్థ ప్రతినిధులతో క్యాంపు కార్యాలయంలో సీఎం చర్చ
- పాల్గొన్న ఎస్సార్ గ్రూప్ హెడ్ ప్రశాంత్ రుయా
ఇక్కడ ఏడాదికి మూడువేల టన్నుల హై గ్రేడ్ ఉక్కును ఇక్కడి నుంచి ఉత్పత్తి చేయనున్నారు. ఈ నేపథ్యంలో పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించి నిన్న క్యాంపు కార్యాలయంలో పరిశ్రమలశాఖ మంత్రి గౌతమ్రెడ్డితో కలిసి సీఎం జగన్ ఎస్సార్ గ్రూప్ ప్రతినిధులతో చర్చించారు. ఈ భేటీలో ఆ సంస్థ హెడ్ ప్రశాంత్ రుయా, వైస్ చైర్మన్ జె.మెహ్రా పాల్గొన్నారు.