కంభంపాటి, దత్తాత్రేయలకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు
- మిజోరాం గవర్నర్ గా హరిబాబు నియామకం
- హర్యానా గవర్నర్ గా దత్తాత్రేయ
- పదవీకాలం సాఫీగా సాగిపోవాలన్న చంద్రబాబు
- కంభంపాటి కచ్చితంగా రాణిస్తారని వ్యాఖ్యలు
ఇక, మిజోరాం గవర్నర్ గా నియమితులైన కంభంపాటి హరిబాబుకు హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ స్పందించారు. గవర్నర్ గా కంభంపాటి కచ్చితంగా రాణిస్తారని, సుహృద్భావ వైఖరితో, అంకితభావంతో, నిబద్ధతతో వ్యవహరిస్తారని చెప్పగలనని చంద్రబాబు పేర్కొన్నారు.