అధికార పక్షం నేతలపై నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి తీవ్ర ఆరోపణలు
- భూకబ్జాలు జరిగాయన్న కిశోర్
- ప్రభుత్వ భూములకు లే అవుట్లు వేశారని ఆరోపణ
- అక్రమంగా విక్రయాలు జరిపారని వ్యాఖ్యలు
- రూ.400 కోట్ల స్కాం జరిగిందని వెల్లడి
ఈ సందర్భంగా, భూకబ్జాలకు సంబంధించిన సర్వే నెంబర్లు, గ్రామం వివరాలను మీడియాకు అందించారు. త్వరలోనే దీనిపై కోర్టుకు వెళతామని కిశోర్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఈ భూముల కొనుగోలు చెల్లదని రేపు కోర్టు చెబితే, అది ప్రజలకే నష్టం అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.