కేటీఆర్ ఈ జన్మకు ముఖ్యమంత్రి కాలేడు: ఎంపీ అరవింద్
- జమ్మికుంటలో అరవింద్ వ్యాఖ్యలు
- కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందని ఎద్దేవా
- కేటీఆర్ కోసమే ఈటలపై కుట్ర అని ఆరోపణ
- కేటీఆర్ ను హుజూరాబాద్ బరిలో దించాలని సవాల్
హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసం కేసీఆర్ రూ.300 కోట్లు ఖర్చు చేస్తున్నాడని అన్నారు. కేసీఆర్ కు దమ్ముంటే కేటీఆర్ ను హుజూరాబాద్ లో పోటీ చేయించాలని సవాల్ విసిరారు. దళితులను కేసీఆర్ లాగా మరెవ్వరూ అవమానించలేదని విమర్శించారు. భైంసా పట్టణంలో హిందువుల మనుగడే కష్టమైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో అరవింద్ ఈ వ్యాఖ్యలు చేశారు.