ఉప ఎన్నిక తర్వాత ఈటల నుంచి హుజూరాబాద్కు విముక్తి: హరీశ్రావు
- 200 మందితో హరీశ్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరిన ఇల్లంతకుంట బీజేపీ మండలాధ్యక్షుడు
- ఈటల తన ఆస్తులను కాపాడుకునేందుకే బీజేపీలో చేరారన్న హరీశ్
- ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందన్న మంత్రి
ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. ఈటల తన ఆస్తులు కాపాడుకోవడానికి తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టుపెట్టి బీజేపీలో చేరారని విమర్శించారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో సాగుతోందన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు.