63.25 లక్షల మందికి రైతు బంధు సాయం: కేటీఆర్
- రైతుల ఖాతాల్లో రూ.7,508 కోట్లు
- నేటి నుంచే వేస్తామన్న మంత్రి
- మహమ్మారి టైంలోనూ నిరాటంకంగా కొనసాగుతోందని ట్వీట్
ఇప్పుడు మహమ్మారి సమయంలోనూ ఆ పథకం నిరాటంకంగా కొనసాగుతోందని కొనియాడారు. 150.18 లక్షల ఎకరాలకు సంబంధించిన రైతుబంధు సాయాన్ని అందిస్తున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చెప్పారు. ఇది రైతు ప్రభుత్వమని, రైతుల రాష్ట్రమని అన్నారు.