సంచయిత నియామకం రద్దు.. అశోక్ గజపతిరాజును మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్గా పునర్నియమించాలని హైకోర్టు ఆదేశం
- ప్రస్తుతం ట్రస్టుకు ఛైర్మన్గా సంచయిత
- హైకోర్టును ఆశ్రయించిన అశోక్ గజపతిరాజు
- ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేయాలని వినతి
- సానుకూలంగా తీర్పు
గతంలో సంచయిత గజపతిరాజును ఛైర్పర్సన్గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేసింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేస్తూ అశోక్ గజపతిరాజును మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్గా పునర్నియమించాలని పేర్కొంది. ప్రస్తుతం ఆ ట్రస్టుకు సంచయిత గజపతిరాజు ఛైర్మన్గా ఉన్న విషయం తెలిసిందే.