బాల్క సుమన్ కుటుంబాన్ని పరామర్శించిన సీఎం కేసీఅర్
- ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన బాల్క సుమన్ తండ్రి సురేశ్
- మార్కెట్ కమిటీ ఛైర్మన్ గా బాధ్యతలను నిర్వహించిన సురేశ్
- హైదరాబాద్ నుంచి సుమన్ గ్రామానికి వెళ్లిన కేసీఆర్
అనంతరం సురేశ్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాల్క సురేశ్ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. మెట్ పల్లి మార్కెట్ కమిటీ ఛైర్మన్ గా బాధ్యతలను నిర్వహించారు. రైతులకు అండగా నిలిచి, అందరి అభిమానాలను చూరగొన్నారు.