నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం... మెదక్ జిల్లాలో పర్యటించనున్న షర్మిల
- నేడు తెలంగాణ అవతరణ దినం
- అమరుల కుటుంబాలను పరామర్శించాలని షర్మిల నిర్ణయం
- మెదక్ జిల్లా శేరిల్లా గ్రామంలో పర్యటన
- అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించనున్న షర్మిల
అటు, కరోనా వ్యాప్తి నేపథ్యలో రాష్ట్ర అవతరణ దినోత్సవాలు సాధారణ స్థాయిలోనే నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. 10 మందికి మించకుండా వేడుకల్లో పాల్గొనాలని స్పష్టం చేసింది. మధ్యాహ్నం 1 గంట వరకే లాక్ డౌన్ సడలింపు ఉన్నందున, ఉదయం పూట వేడుకలు నిర్వహించాలని ఆదేశించింది.