ఎన్440కె వ్యాపిస్తోందంటూ భయపెట్టారు: మంత్రి అప్పలరాజుపై పోలీసులకు ఫిర్యాదు
- మైలవరం పోలీస్ స్టేషన్లో న్యాయవాది ఫిర్యాదు
- కేసు నమోదు చేసి దర్యాప్తు జరపాలన్న న్యాయవాది
- ఇదే కారణంతో చంద్రబాబుపైనా వివిధ ప్రాంతాల్లో కేసులు
ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్న మంత్రిపై కేసు నమోదు చేసి సమగ్ర విచారణ జరపాలని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, ఇలాంటి ఆరోపణలతోనే టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుపైనా రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.