మంత్రి వెల్లంపల్లిని పరామర్శించిన వైసీపీ నేతలు
- ఇటీవల వెల్లంపల్లికి పితృవియోగం
- అనారోగ్యంతో వెల్లంపల్లి సూర్యనారాయణ మృతి
- వెల్లంపల్లి నివాసానికి వెళ్లిన మిథున్ రెడ్డి, తలశిల
- సూర్యనారాయణ చిత్రపటం వద్ద నివాళులు
విజయవాడ బ్రాహ్మణవీధిలోని వెల్లంపల్లి నివాసానికి ఎంపీ మిథున్ రెడ్డి, ప్రభుత్వ కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్ వెళ్లారు. వెల్లంపల్లి తండ్రి సూర్యనారాయణ చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు. ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని వెల్లంపల్లికి సూచించారు.