బెంగాల్ క్రీడాశాఖ మంత్రిగా టీమిండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ
- భారత్ తరపున 12 వన్డేలు, 3 టీ20 ఆడిన తివారీ
- ఇటీవలి ఎన్నికల్లో శివ్పూర్ నియోజకవర్గం నుంచి గెలుపు
- కొత్త ప్రయాణం మొదలైందంటూ ట్వీట్
కాగా, భారత్ తరపున తివారీ 12 వన్డేలు, 3 టీ20లు ఆడాడు. అలాగే, 16 ఏళ్లపాటు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో కొనసాగాడు. 50.36 సగటుతో 8965 పరుగులు చేశాడు. 2012లో ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకున్న కోల్కతా నైట్రైడర్స్ జట్టులో తివారీ సభ్యుడు.