వైద్య చికిత్సకు ఏపీ నుంచి హైదరాబాద్ వెళ్లే వారికి పోలీసు అధికారుల సూచన
- ఏపీ-తెలంగాణ సరిహద్దుల్లో తనిఖీలు
- అంబులెన్స్ లను నిలిపివేస్తున్న పోలీసులు
- తెలంగాణ ప్రభుత్వ అనుమతి తీసుకోవాలన్న పోలీసులు
- ఆసుపత్రి అంగీకార పత్రం తప్పనిసరి అని వెల్లడి
అటు, కర్నూలు-మహబూబ్ నగర్ జిల్లాల సరిహద్దుల్లో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. వైద్య చికిత్సకు ఏపీకి వచ్చి తెలంగాణకు తిరిగి వెళ్లేవారిని పోలీసులు అనుమతిస్తున్నారు. ఆధార్ కార్డులు పరిశీలించాకే తెలంగాణలోకి అనుమతిస్తున్నారు.