ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో ఊరట
- ఏపీలో నిఘా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు
- ఇప్పటికే కమిషనరాఫ్ ఎంక్వైరీస్ విచారణ పూర్తి
- అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని ఏబీవీ పిటిషన్
- ముందస్తు బెయిల్ మంజూరు
అయితే, తనను అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టు ఏబీ వెంకటేశ్వరరావు ఇటీవల పిటిషన్ వేశారు. దీంతో ఆయనకు ఊరట లభించింది. ఆయన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.