మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రిలో చేరిన కేటీఆర్
- గత నెలలో కరోనా బారినపడిన మంత్రి కేటీఆర్
- హోం ఐసోలేషన్ లో చికిత్స
- రెండ్రోజులుగా అధిక జ్వరం
- ఆక్సిజన్ లెవల్స్ లో హెచ్చుతగ్గులు
- డాక్టర్ల సలహా మేరకు యశోద ఆసుపత్రిలో చేరిక
ఆక్సిజన్ లెవల్స్ కూడా హెచ్చుతగ్గులకు గురవుతుండడంతో డాక్టర్ల సలహా మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం కేటీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆరోగ్యంపై టీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది.