రసెల్ మెరుపులు... గౌరవప్రద స్కోరు సాధించిన కోల్ కతా
- ఐపీఎల్ లో నేడు కోల్ కతా వర్సెస్ ఢిల్లీ
- మొదట బ్యాటింగ్ చేసిన కోల్ కతా
- 20 ఓవర్లలో 6 వికెట్లకు 154 రన్స్
- 27 బంతుల్లో 45 పరుగులు చేసిన రసెల్
- రాణించిన శుభ్ మాన్ గిల్
ఇటీవల వరుసగా విఫలమవుతున్న గిల్ ఈ మ్యాచ్ లో ఫామ్ లోకి రావడం కోల్ కతాకు ఊరట కలిగించే విషయం అని చెప్పాలి. ఇక మిడిలార్డర్ లో కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, సునీల్ నరైన్ ఇద్దరూ డకౌట్ కావడం భారీ స్కోరు అవకాశాలను ప్రభావితం చేసింది.