బాధపడకు పంత్... ఇలాంటివి మామూలే... పంత్ ను ఓదార్చిన కోహ్లీ!
- ఆర్సీబీతో మ్యాచ్ లో డీసీ ఓటమి
- పంత్, హెట్ మేయర్ లకు కోహ్లీ ఓదార్పు
- ఫోటోలు ట్వీట్ చేసిన ఆర్సీబీ
పంత్ తో పాటు మ్యాక్స్ వెల్ ను, మైదానంలో కూర్చుండిపోయిన హెట్ మేయర్ ను కూడా ఓదార్చాడు. ఇందుకు సంబంధించిన చిత్రాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రాలను షేర్ చేసిన బెంగళూరు జట్టు, 'కోహ్లీ కన్నా బాగా చెప్పేవారు ఎవరుంటారు పంత్? ఏది ఏమైనా ఇదంతా నేర్చుకోవడంలో భాగం మాత్రమే' అని కామెంట్ పెట్టింది.