మునిగిపోయిన అదృశ్యమైన జలాంతర్గమి.. 53 మంది సిబ్బంది మృతి
- సముద్ర గర్భాన్ని ఢీకొట్టి మూడు ముక్కలైన జలాంతర్గామి
- ధ్రువీకరించిన నేవీ చీఫ్ యుడో మర్గోనో
- సముద్ర మట్టానికి 800 మీటర్ల లోతు నుంచి సిగ్నల్స్
నిన్న ఉదయం సముద్ర మట్టానికి 800 మీటర్లు (2,600 అడుగులు) లోతు నుంచి సిగ్నల్స్ అందుకున్నామని, దీంతో వెంటనే సహాయ కార్యక్రమాలు ప్రారంభించినట్టు చెప్పారు. నౌకకు సంబంధించి నిన్న పలు భాగాలు గుర్తించినట్టు తెలిపారు. ఇందులో లంగరు, సిబ్బంది ధరించిన సేఫ్టీ సూట్స్ ఉన్నట్టు జయంతో పేర్కొన్నారు.