బుర్ర ఉందా, లేదా?... పది, ఇంటర్ విద్యార్థులకు కరోనా రాదా?: ఏపీ సర్కారుపై శైలజానాథ్ విసుర్లు
- ఏపీలో పది, ఇంటర్ విద్యార్థులకు పరీక్షలు
- ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విపక్షాలు
- తీవ్రస్థాయిలో స్పందించిన శైలజానాథ్
- పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్
- గతేడాది రద్దు చేశారు కదా అంటూ వ్యాఖ్యలు
గతేడాది రద్దు చేసిన ప్రభుత్వం ఈసారి ఎందుకు ఆలోచిస్తోందని ప్రశ్నించారు. ప్రభుత్వం పంతాలకు, పట్టింపులకు పోయి విద్యార్థుల ప్రాణాలకు ముప్పు తెచ్చే విధంగా వ్యవహరించవద్దని హితవు పలికారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరిపోతున్నాయని, సీఎం జగన్ ఇప్పటికైనా పునరాలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని శైలజానాథ్ అన్నారు.