మాజీ మంత్రి, వైసీపీ నేత మహ్మద్ జానీ కన్నుమూత
- గుండెపోటుతో మరణించిన జానీ
- 1989 నుంచి 93 వరకు మంత్రిగా సేవలు
- వైఎస్సార్, రోశయ్య హయాంలో శాసనమండలికి
ఆ తర్వాత 2010లో అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య హయాంలో శానసమండలికి మరోమారు ఎన్నికై 2016 వరకు కొనసాగారు. ఆ తర్వాత 2017లో తెలుగుదేశం పార్టీలో చేరి రెండేళ్లపాటు కొనసాగారు. 2019 ఎన్నికల సమయంలో వైసీపీలో చేరారు. కాగా, ఏడాది క్రితం జానీ భార్య మృతి చెందారు.
మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, ఎమ్మెల్యే ముస్తాఫా తదితరులు జానీ మృతికి సంతాపం ప్రకటించారు.