రెండు రోజులు ఎండ మంటలు... ప్రజలు బయటకు రావద్దన్న ఐఎండి!
- విదర్భ నుంచి ఉపరితల ద్రోణి
- 3 డిగ్రీల వరకూ అధిక ఉష్ణోగ్రత
- కొన్ని ప్రాంతాల్లో వర్షాలకు అవకాశం
ఇదే సమయంలో ద్రోణి ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ఎండ వేడిమి అధికంగా ఉన్న ప్రాంతాల్లో అత్యవసరమైతేనే, తగు జాగ్రత్తలు తీసుకుని ప్రజలు బయటకు రావాలని సూచించారు.