దేశ రాజధానిలో కరోనా తీవ్రం... విద్యాసంస్థల మూసివేత
- ఢిల్లీలో నిన్న ఒక్కరోజే 7 వేలకు పైగా కేసులు
- కీలక నిర్ణయం తీసుకున్న సీఎం కేజ్రీవాల్
- కాలేజీలు, పాఠశాలలు మూసివేయాలని ఆదేశం
- ఢిల్లీ ఆసుపత్రుల్లోనూ కరోనా వ్యాప్తి
అటు ఎయిమ్స్, సర్ గంగారామ్ ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యులు కూడా పెద్ద సంఖ్యలో కరోనా బారినపడుతున్నారు. ఎయిమ్స్ లో వారం వ్యవధిలోనే 32 మంది వైద్య సిబ్బంది కరోనా బాధితుల జాబితాలో చేరారు. గంగారామ్ ఆసుపత్రిలో గురువారం ఒక్కరోజే 37 మంది వైద్యులకు కరోనా పాజిటివ్ అని వెల్లడైంది.