ప్రమాణ స్వీకారం చేయకుండానే కన్నుమూసిన గుంటూరు వైసీపీ కార్పొరేటర్
- అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
- ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకి పరిస్థితి విషమం
- అనారోగ్యం కారణంగా ప్రమాణస్వీకారానికీ దూరం
అయితే, ఆ తర్వాత ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకడంతో పరిస్థితి విషమించి కన్నుమూశారు. నిజానికి ఆయన రెండున్నరేళ్లపాటు మేయర్గా పనిచేయాల్సి ఉన్నప్పటికీ ప్రమాణ స్వీకారం కూడా చేయకుండానే ఆయన తుదిశ్వాస విడిచారు. రమేశ్ గాంధీ మృతి విషయం తెలిసి వైసీపీ నేతలు సంతాపం తెలిపారు.