భారత్లో కరోనా సెకండ్ వేవ్.. ఇండియా నుంచి ప్రయాణికులపై న్యూజిలాండ్ నిషేధం
- ఈ నెల 11న సాయంత్రం 4 గంటల నుంచి అమల్లోకి నిషేధం
- ఏప్రిల్ 28 వరకు దేశంలోకి నో ఎంట్రీ
- న్యూజిలాండ్ పౌరులకూ ఇదే వర్తిస్తుందన్న ప్రభుత్వం
ఈ నెల 28వ తేదీ వరకు నిషేధం అమల్లో ఉంటుందని పేర్కొంది. న్యూజిలాండ్లో తాజాగా వెలుగుచూసిన 23 కేసుల్లో 17 భారత్ నుంచి వచ్చిన ప్రయాణికుల్లో గుర్తించినవే కావడంతో అప్రమత్తమైన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.