కేసీఆర్ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటాలను ఉద్ధృతం చేస్తాం: బండి సంజయ్
- నేడు బీజేపీ పదాధికారుల సమావేశం
- భవిష్యత్తు కార్యాచరణపై చర్చ
- హాజరైన తరుణ్ చుగ్, కిషన్ రెడ్డి
- సమకాలీన అంశాలపై విస్తృత చర్చ
భవిష్యత్తులో అనుసరించాల్సిప వ్యూహాలపై పదాధికారులు, మోర్చా అధ్యక్షులు మార్గనిర్దేశం చేశారని బండి సంజయ్ తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఇంఛార్జి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తదితరులు పాల్గొన్నారు.