మాస్క్ ధరించని వారికి జరిమానాను పెంచిన చత్తీస్గఢ్ ప్రభుత్వం
- ఇప్పటి వరకు రూ. 100 గా ఉన్న జరిమానా
- బహిరంగ ప్రదేశాల్లో భౌతిక దూరం పాటించాలని సూచన
- పలు జిల్లాల్లో 144 సెక్షన్ అమలు
- మరికొన్ని చోట్ల వేడుకలు, సమావేశాల నిర్వహణపై ఆంక్షలు
బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు భౌతిక దూరం పాటించాలని, చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని సూచించింది. అలాగే, చత్తీస్గఢ్, రాయ్పూర్, దర్గ్, బస్తర్, రాయ్గఢ్ జిల్లాల్లో పండుగలు, వేడుకలు, సమావేశాల నిర్వహణపై ఆంక్షలు విధించింది. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న జిల్లాల్లో 144 సెక్షన్ విధిస్తున్నట్టు ప్రకటించింది.