బీజేపీ శ్రేణులే టార్గెట్ గా బాంబు పేలుడు.. ఆరుగురు కార్యకర్తలకు గాయాలు!
- పశ్చిమబెంగాల్ లో చోటుచేసుకున్న ఘటన
- పెళ్లికి వెళ్లి తిరిగివస్తున్న బీజేపీ శ్రేణులపై బాంబులతో దాడి
- సబ్ డివిజన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు
ఈ ఎన్నికలను బీజేపీ, టీఎంసీ పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఎన్నికల్లో గెలిచి పైచేయి సాధించాలని ఇరు పార్టీలు సర్వశక్తులను ఒడ్డుతున్నాయి. పార్టీలకే కాకుండా, నేతలకు కూడా ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్యగా మారాయి. ఈ నేపథ్యంలోనే, రాష్ట్రంలో పలుచోట్ల దాడులు చోటుచేసుకుంటున్నాయి.