భారీ స్థాయిలో టెలికాం స్పెక్ట్రమ్ ను చేజిక్కించుకున్న రిలయన్స్ జియో
- ఐదేళ్ల తర్వాత దేశంలో స్పెక్ట్రమ్ వేలం
- రూ.57,122 కోట్లతో రిలయన్స్ జియో బిడ్డింగ్ లు
- రూ.18,669 కోట్లకు బిడ్లు దాఖలు చేసిన ఎయిర్ టెల్
- 4జీ సేవల కోసం స్పెక్ట్రమ్ వేలం
జియో తర్వాత స్థానంలో ఎయిర్ టెల్ రూ.18,669 కోట్లకు బిడ్లు దాఖలు చేయగా, వొడాఫోన్-ఐడియా సంస్థ రూ.1,993 కోట్లకు బిడ్లు దాఖలు చేసింది. ఈ బిడ్డింగ్ కేవలం 4జీ సేవలకు మాత్రమే ఉద్దేశించింది. 5జీ సేవలకు 3,300-3,600 మెగాహెర్జ్ బ్యాండ్లను వినియోగించనుండగా, వీటిని వేలం నుంచి మినహాయించారు.