మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కోసం జనసేన సమన్వయ కమిటీలు
- విశాఖ, విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లకు సమన్వయ కమిటీల నియామకం
- అభ్యర్థులకు సలహాలు, సూచనలు ఇవ్వనున్న కమిటీలు
- పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేయనున్న కమిటీలు
సమన్వయ కమిటీల వివరాలు:
విజయవాడ: చిల్లపల్లి శ్రీనివాస్, అక్కల గాంధీ, బూరగడ్డ శ్రీకాంత్, అమ్మిశెట్టి వాసు, రమాదేవి.
విశాఖపట్నం: ఏవీ రత్నం, పాలవలస యశస్విని, బొడ్డుపల్లి రఘు, పరుచూరి భాస్కరరావు.
గుంటూరు: మనుక్రాంత్ రెడ్డి, కల్యాణం శ్రీనివాస్, పాకనాటి రమాదేవి.