చిత్తూరు జిల్లాలో మరో 21 కరోనా కేసుల నమోదు
- ఏపీలో గత 24 గంటల్లో 35,443 కరోనా పరీక్షలు
- 82 మందికి పాజిటివ్
- 74 మందికి కరోనా నయం
- ఇంకా 611 మందికి చికిత్స
ఇప్పటివరకు 8,89,585 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,81,806 మంది కరోనా ప్రభావం నుంచి కోలుకున్నారు. మరో 611 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 7,168గా నమోదైంది.