పుదుచ్చేరిలో కుప్పకూలిన కాంగ్రెస్ ప్రభుత్వం... సీఎం రాజీనామా!
- బల నిరూపణలో నారాయణ స్వామి విఫలం
- రాజీనామా లేఖతో రాజ్ భవన్ కు పయనం
- సాయంత్రంలోగా నిర్ణయం తీసుకోనున్న గవర్నర్
ఆమె ప్రస్తుతం పుదుచ్చేరి రాజ్ భవన్ లోనే ఉన్నారు. మరికాసేపట్లో ఆమెను కలవనున్న నారాయణ స్వామి తన రాజీనామా లేఖను సమర్పించనున్నారు. ఆపై అసెంబ్లీలో ఇతర పార్టీల బలాబలాలను, న్యాయ నిపుణుల సలహాలను స్వీకరించిన తర్వాత గవర్నర్ తమిళిసై, తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.