షర్మిల సమయం వృథా చేసుకుంటున్నారు: ఎంపీ అరవింద్
- తెలంగాణలో పార్టీ ఏర్పాటుకు షర్మిల ప్రయత్నాలు
- విస్తృతంగా సమావేశాలు
- తెలంగాణకు కావాల్సింది రాజన్న రాజ్యం కాదన్న అరవింద్
- రామరాజ్యం కావాలని వ్యాఖ్యలు
మరోపక్క, పార్టీ ఏర్పాటుకు వేగంగా ముందుకు కదులుతున్న షర్మిల ఇవాళ రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన వైఎస్ అభిమానులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన వారి నుంచి అభిప్రాయ సేకరణ నిమిత్తం ఫీడ్ బ్యాక్ పత్రాలు ఇచ్చినట్టు తెలుస్తోంది.