ధరల పెరుగుదలకు ప్రజలు అలవాటు పడిపోయారు.. వారికేమీ ఇబ్బందిలేదు: బీహార్ మంత్రి
- ధరల పెరుగుదల వలన ఎటువంటి ప్రభావం ఉండదు
- ధరలు పెరిగితే ప్రజలు సొంతవాహనాలను వాడరు
- బస్సుల్లో ప్రయాణాలు చేస్తారు
ధరల పెరుగుదల వలన ఎటువంటి ప్రభావం ఉండబోదని వ్యాఖ్యానించారు. ధరలు పెరిగితే ప్రజలు సొంతవాహనాలను వాడకుండా బస్సుల్లో ప్రయాణాలు చేస్తారని తెలిపారు. బడ్జెట్ వచ్చిన సమయంలో ధరలు పెరుగుతుంటాయని, దాని ప్రభావం ఏమీ ఉండదని తెలిపారు. ప్రజలు క్రమంగా అలవాటు పడిపోతారని తెలిపారు. కాగా, బీహార్లో ధరల పెరుగుదలపై అసెంబ్లీ ప్రాంగణం వద్ద ప్రతిపక్ష పార్టీలు నిరసన వ్యక్తం చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నాయి.