జీఎస్టీలో మార్పునకు డిమాండ్.. 26న దేశవ్యాప్తంగా వాణిజ్య మార్కెట్ల బంద్
- జీఎస్టీలో క్రూరమైన నిబంధనలు
- సమీక్ష నిర్వహించాల్సిందే
- వ్యాపారులను ఈ నిబంధనలు దారుణంగా దెబ్బతీస్తున్నాయి
- దేశవ్యాప్తంగా 1500 చోట్ల ధర్నాలు
వ్యాపారులకు వ్యతిరేకంగా ఉన్న నిబంధనలను వెంటనే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు జీఎస్టీ మండలిని కోరింది. ఈ మేరకు 1,500 చోట్ల ధర్నాలు నిర్వహించనున్నట్టు సీఏఐటీ పేర్కొంది. దేశవ్యాప్త బంద్కు అఖిలభారత రవాణా సంక్షేమ సంఘం (ఏఐటీడబ్ల్యూఏ) మద్దతు ఇచ్చినట్టు సీఏఐటీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ తెలిపారు.