Farm Laws: నేటి మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటలపాటు దేశవ్యాప్త రైలు రోకో

Farmers call for rail roko today noon

  • నూతన రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన
  • దేశవ్యాప్త రైల్‌రోకోకు సిద్ధమవుతున్న రైతులు
  • 20 వేల మంది సిబ్బందిని మోహరించిన ఆర్ఫీఎస్ఎఫ్

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులు నేటి మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు నాలుగు గంటలపాటు దేశవ్యాప్తంగా రైల్‌రోకో చేపట్టనున్నారు. ఈ మేరకు సంయుక్త కిసాన్ మోర్చా రెడీ అవుతోంది. రైల్‌రోకో నేపథ్యంలో అప్రమత్తమైన ఆర్పీఎస్‌ఎఫ్ దేశవ్యాప్తంగా 20 వేల మందిని మోహరించింది. ముఖ్యంగా పంజాబ్, ఉత్తరప్రదేశ్, హరియాణా, పశ్చిమబెంగాల్‌పై ప్రత్యేక దృష్టిసారించింది. శాంతియుతంగా నిరసనలు తెలపాలని ఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ అరుణ్‌కుమార్ పేర్కొన్నారు. 

  • Loading...

More Telugu News