నిమ్మాడలో అచ్చెన్నాయుడు అన్న కుమారుడు సురేశ్ విజయం
- ఏపీలో ముగిసిన తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్
- కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు
- తొలి దశ ఎన్నికలపై ఎస్ఈసీ సంతృప్తి
- గతంతో పోలిస్తే ఈసారి ప్రశాంతంగా జరిగాయని వెల్లడి
- ఎన్నికల అధికారులకు ఎస్ఈసీ అభినందనలు
కాగా, తొలి దశ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం సంతృప్తి వ్యక్తం చేసింది. తొలి దశ ఎన్నికల్లో 81 శాతం పోలింగ్ నమోదైనట్టు వెల్లడించింది. గతంతో పోలిస్తే ఈసారి ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయని వివరించింది. ఎన్నికలు సజావుగా నిర్వహించారంటూ అధికారులకు అభినందనలు తెలిపింది.