Jagan: చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేసిన సీఎం జగన్

  • దేశవ్యాప్తంగా పల్స్ పోలియో ఇమ్యునైజేషన్
  • ఏపీలోనూ పోలియో చుక్కల కార్యక్రమం అమలు
  • తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ప్రారంభించిన సీఎం జగన్
  • చిన్నారులతో సీఎం ముచ్చట్లు
CM Jagan launches pulse polio immunization in AP

దేశవ్యాప్తంగా నేడు జాతీయ పోలియో నిరోధక దినోత్సవం పేరిట పోలియో చుక్కల కార్యక్రమం అమలు చేస్తున్నారు. ఏపీలోనూ పల్స్ పోలియో షురూ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాడేపల్లిలో పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేశారు. పలువురు చిన్నారులను లాలనగా ఎత్తుకున్న సీఎం జగన్ వారితో ముచ్చటించే ప్రయత్నం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని, ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News