సీఎంగా చంద్రబాబును నియమించాలని నిమ్మగడ్డ లేఖ రాసినా ఆశ్చర్యం లేదు!: అంబటి రాంబాబు
- ప్రభుత్వంలోని పెద్దలపై గవర్నర్ కు నిమ్మగడ్డ ఫిర్యాదు
- పలువురు అధికారులపై చర్యలకు ఆదేశిస్తూ ఉత్తర్వులు
- పిచ్చిముదిరిందిన్న అంబటి
అయినప్పటికీ వైసీపీ నేతలు ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఎస్ఈసీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'తక్షణమే జగన్మోహనరెడ్డి గారిని ముఖ్యమంత్రిగా తొలగించి, ఆ స్థానంలో చంద్రబాబుని నియమించవలసిందిగా నిమ్మగడ్డ గవర్నర్ కి లెటర్ రాసినా ఆశ్చర్యపోకండి. పిచ్చిముదిరింది' అని ట్వీట్ చేశారు.