రామతీర్థం ఆలయం కోసం కృష్ణశిల రాతితో కొత్త విగ్రహాల తయారీ పూర్తి!
- ఇటీవల శ్రీరాముడి విగ్రహం ధ్వంసం
- ఆ విగ్రహాల స్థానంలో కొత్త విగ్రహాలు
- తయారు చేసిన టీటీడీ శిలా శిల్ప తయారీ కేంద్రం
తిరుపతిలోని టీటీడీ శిలా శిల్ప తయారీ కేంద్రంలో వీటిని తయారు చేశారు. కృష్ణశిల రాతితో సీతాలక్ష్మణ సమేత శ్రీరాముడి విగ్రహాలను తయారు చేసిన శిల్పులు వీటిని కాసేపట్లో విజయనగరం జిల్లా దేవాదాయ శాఖ అధికారులకు అందించనున్నారు.