సహజీవనం చేస్తున్న ప్రియురాలిని హత్య చేసి శవాన్ని గోడలో దాచిన వైనం!
- మహారాష్ట్రలో ఘోరం
- పెళ్లి చేసుకోమన్న ప్రియురాలు
- హత్య చేసి శవాన్ని మాయం చేసిన ప్రియుడు
- గోడలో బయటపడిన అస్థిపంజరం
- పోలీసుల విచారణలో నిజం ఒప్పుకున్న నిందితుడు
కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెతో సహజీవనం చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, అసలు విషయం వెల్లడైంది. ఆమె పెళ్లి చేసుకోవాలని పట్టుబడుతోందని, అందుకే చంపేశానని తెలిపాడు. మృతదేహాన్ని ఏంచేశావని ప్రశ్నించగా, ఓ గోడలో దాచానని చెప్పాడు. దాంతో ఆ గోడను పగులగొట్టి చూడగా, మహిళ అస్థిపంజరం బయటపడింది. ఈ నేపథ్యంలో పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు.