అయోధ్య రామాలయ నిర్మాణానికి నేటి నుంచి విరాళాల సేకరణ
- ప్రారంభించనున్న జన్మభూమి ట్రస్ట్, వీహెచ్పీ
- మొదట రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని నుంచి సేకరణ
- ఫిబ్రవరి 27 వరకు విరాళాల సేకరణ
ఇటీవలి కాలంలో రాష్ట్రపతి నుంచి విరాళాలు సేకరించడం ఇదే తొలిసారి. నేటి నుంచి ఫిబ్రవరి 27 వరకు విరాళాల సేకరణ కొనసాగుతుంది. రూ.2000 కంటే ఎక్కువ విరాళాలు ఇచ్చే వారికి రశీదులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే, విరాళాల్లో విదేశీ నిధులకు ఆస్కారం లేకుండా ట్రస్ట్ చూసుకుంటోంది.