చివరి నిమిషంలో ముంబయి సీనియర్ జట్టులో సచిన్ తనయుడికి చోటు
- త్వరలో సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ
- వార్మప్ మ్యాచ్ ల్లో విఫలమైన అర్జున్ టెండూల్కర్
- 4 మ్యాచ్ ల్లో 4 వికెట్లు, 7 పరుగులతో నిరాశపర్చిన వైనం
- బీసీసీఐ నిబంధనల సడలింపుతో కలిసొచ్చిన అదృష్టం
- అర్జున్ ను జట్టులోకి తీసుకున్న ముంబయి
అయితే, ఓ జట్టులో ఎక్స్ ట్రా ఆటగాళ్లతో కలిపి మొత్తం 22 మంది వరకు ఎంపిక చేసుకోవచ్చని బీసీసీఐ నిబంధనలు సడలించింది. దాంతో సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో పాల్గొనే ముంబయి జట్టులో సచిన్ తనయుడి పేరు చేర్చారు. 2018-19 సీజన్ లో కొద్దిమేర రాణించిన అర్జున్ ఆ సమయంలో ముంబయి జట్టులో స్థానాన్ని తృటిలో చేజార్చుకున్నాడు. ఈసారి మారిన నిబంధనల నేపథ్యంలో అదృష్టం అతడి పక్షాన నిలిచింది. దేశవాళీ క్రికెట్ లో అర్జున్ ఎలాంటి ఆటతీరు కనబరుస్తాడో చూడాలి!