ఏపీ కరోనా అప్ డేట్: గత 24 గంటల్లో 326 కొత్త కేసులు
- కృష్ణా జిల్లాలో 67 కొత్త కేసులు
- విజయనగరం జిల్లాలో ఇద్దరికి పాజిటివ్
- యాక్టివ్ కేసుల సంఖ్య 3,383
- 24 గంటల్లో కరోనాతో ఇద్దరి మృతి
అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 2, కర్నూలు జిల్లాలో 4, నెల్లూరు జిల్లాలో 6, శ్రీకాకుళం జిల్లాలో 6, ప్రకాశం జిల్లాలో 9 కేసులు గుర్తించారు. అదే సమయంలో 364 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 8,81,599 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,71,116 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,383 మందికి చికిత్స జరుగుతోంది.